Wednesday, March 21, 2018

రఘువంశమ్-1.27

శ్లోకః
న కిలానుయయుస్తస్య రాజానో రక్షితుర్యశః ।
వ్యావృత్తా యత్పరస్వేభ్యః శ్రుతౌ తస్కరతా స్థితా ॥1.27

పదవిభాగః
న కిల అనుయయుః తస్య రాజానః రక్షితుః యశః । వ్యావృత్తా యత్ పరస్వేభ్యః శ్రుతౌ తస్కరతా స్థితా

అన్వయః
(అన్యే) రాజానః రక్షితుః తత్ యశః న అనుయయుః కిల యత్ (యస్మాత్) తస్కరతా పరస్వేభ్యః వ్యావృత్తా (సతీ) శ్రుతౌ స్థితా1.27

వాచ్యపరివర్తనమ్
(అన్యైః) రాజభిః రక్షితుః తస్య యశః న అనుయయే కిల తస్కరతయా పరస్వేభ్యః వ్యావృత్తా (సత్యా) శ్రుతౌ స్థితమ్ ॥

సరలార్థః
దిలీపసదృశః కోపి అన్యః రాజా ప్రజాః పాలయితుం న సమర్థో బభూవ యతః తస్య ప్రభావాత్ రాజ్యే తస్కరా నైవ ఆసన్. అస్మాత్ చౌర్యం స్వరూపతః కేనాపి కదాపి న దృష్టమ్ ఖపుష్పవత్ నామమాత్రేణైవ స్థితమితి సరలార్థః ॥

తాత్పర్యమ్
(ప్రజా)రక్షకుడైన అతడి కీర్తిని ఇతర రాజులు అనుకరించలేకపోయారు (పొందలేకపోయారు). ఎందుకంటే, (దిలీపుడి పాలనలో) దొంగతనాలు జరిగేవి కాదు. పరుల ధనాన్ని అపహరించడంఅనే క్రియార్థాన్ని కోల్పోయి, దొంగతనం అనే ఆ మాట - గగనకుసుమంలాగా కేవలం శబ్దంగా మిగిలిపోయింది.

No comments:

Post a Comment