Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.2

శ్లోకః

తస్యాః ఖురన్యాసపవిత్రపాంసుమపాంసులానాం ధురి కీర్తనీయా ।
మార్గం మనుష్యేశ్వరధర్మపత్నీ శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్ఛత్ ॥2.2


పదవిభాగః

తస్యాః ఖుర-న్యాస-పవిత్ర-పాంసుమ్ అపాంసులానాం ధురి కీర్తనీయా । మార్గం మనుష్య-ఈశ్వర-ధర్మపత్నీ శ్రుతేః ఇవార్థం స్మృతిః అన్వగచ్ఛత్


అన్వయః

అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్నీ ఖురన్యాసపవిత్రపాంసుం తస్యాః మార్గం శ్రుతేః అర్థం స్మృతిః ఇవ అన్వగచ్ఛత్ 2.2


వాచ్యపరివర్తనమ్

అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్న్యా ఖురన్యాసపవిత్రపాంసుః తస్యాః మార్గః శ్రుతేః అర్థః స్మృత్యా ఇవ అన్వగమ్యత


సరలార్థః

పావనైః ఖురక్షేపైః నందినీ మార్గరజో నిర్మలీకుర్వాణా జగామ యథా హి స్మృతిః వేదార్థమేవ సర్వదా అనుగచ్ఛతి తథా పతివ్రతాగ్రగణ్యా దిలీపపత్నీ సుదక్షిణా తం నందినీమార్గం అనుససార


తాత్పర్యమ్

పతివ్రతలలో అగ్రగణ్యయైన ఆ రాణి (సుదక్షిణాదేవి), నందిని కాలిగిట్టల ధూళి చేత పావనమైన మార్గాన్ని అనుసరించింది - వేదము యొక్క అర్థాన్ని స్మృతి అనుసరించినట్లు.

[అపాంసులానాం ధురి కీర్తనీయా =దోషము లేని స్త్రీలలో మొదటగా చెప్పదగినది]

No comments:

Post a Comment