Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.93

శ్లోకః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ ।
సూనుః సూనృతవాక్స్రష్టుర్విససర్జోదితశ్రియమ్ ॥1.93

పదవిభాగః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ । సూనుః సూనృత-వాక్-స్రష్టుః విససర్జ ఉదిత-శ్రియమ్

అన్వయః
అథ ప్రదోషే దోషజ్ఞః సూనృతవాక్స్రష్టుః సూనుః ఉదితశ్రియం విశాం పతిం సంవేశాయ విససర్జ 1.93

వాచ్యపరివర్తనమ్
అథ ప్రదోషే దోషజ్ఞేన సూనృతవాచా స్రష్టుః సూనునా ఉదితశ్రీః విశాంపతిః సంవేశాయ విససృజే

సరలార్థః
తతః హితమనోహారిసత్యభాషీ గుణదోషదర్శీ స వశిష్ఠేః రాజలక్ష్మ్యా ప్రకాశమానం తం దిలీపం నిశాయాం నిద్రాయై ఆజ్ఞాపయామాస

తాత్పర్యమ్
ఆ తరువాత, రాత్రి అయ్యాక - గుణదోషములను బాగా ఎరిగిన విద్వాంసుడూ, సత్యమునే పలికెడివాడు, సృష్టికర్తయైన బ్రహ్మకు కుమారుడు అయిన వశిష్ఠుడు, సంపదలుదయించినవాడు, భూపతియైన దిలీపుడిని నిద్రించేందుకు విడిచిపెట్టాడు (అనుమతించాడు).
[ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో ఉదితశ్రియమ్బదులు ఊర్జితశ్రియమ్” (సమృద్ధమైన సంపదగల) అని ఇచ్చారు].

No comments:

Post a Comment