Saturday, June 30, 2018

రఘువంశమ్-1.65

శ్లోకః
కిం తు వధ్వాం తవైతస్యామదృష్టసదృశప్రజమ్ ।
న మామవతి సద్వీపా రత్నసూరపి మేదినీ ॥1.65

పదవిభాగః
కిం తు వధ్వాం తవ ఏతస్యామ్ అదృష్ట-సదృశ-ప్రజమ్ । న మామవతి సద్వీపా రత్నసూః అపి మేదినీ ॥

అన్వయః
కిం తు తవ ఏతస్యాం వధ్వాం అదృష్టసదృశప్రజం మాం సద్వీపా రత్నసూః అపి మేదినీ న అవతి 1.65

వాచ్యపరివర్తనమ్
కిం తు సద్వీపయా రత్నస్వా మేదిన్యా తవ ఏతస్యాం వధ్వాం అదృష్టసదృశప్రజః అహం న అవ్యే

సరలార్థః
హే గురో, ఇత్థం సత్యపి మే సర్వైశ్వర్యే యదాహమ్ అస్యాః దేవ్యాః సుదక్షిణాయాః గర్భజాతం స్వానురూపం సుతం నాద్యాపి దృష్టవాన్ అస్మి తదా అనంతరత్నసూరపి పృథ్వీ మే సుఖాయ న భవతి. (ఇదం వసుధాధిపత్యం న మహ్యం రోచతే ఇతి భావః.)

తాత్పర్యమ్
(దిలీపుడు వశిష్ఠుడితో తనను బాధిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు), “అయినప్పటికీ (సర్వైశ్వర్యాలు ఉన్నప్పటికీ), నీ ఈ కోడలియందు (నా) ఆత్మానురూపియైన కుమారుడిని చూడలేకపోతున్న నాకు, ఈ భూమి (నా రాజ్యము) - ద్వీపములతో కూడియున్నదీ, రత్నాలకు జన్మనిచ్చేదీ అయినప్పటికీ - సంతోషాన్ని ఇవ్వడం లేదు.

No comments:

Post a Comment