శ్లోకః
ద్విషాం విషహ్య కాకుత్స్థస్తత్ర
నారాచదుర్దినమ్ ।
సన్మఙ్గలస్నాత ఇవ ప్రతిపేదే జయశ్రియమ్ ॥4.41॥
పదవిభాగః
ద్విషాం విషహ్య కాకుత్స్థః తత్ర నారాచ-దుర్దినమ్ । సత్-మఙ్గల-స్నాత ఇవ ప్రతిపేదే జయ-శ్రియమ్ ॥
అన్వయః
తత్ర కాకుత్స్థః ద్విషాం నారాచదుర్దినం
విషహ్య, సన్మఙ్గలస్నాతః
ఇవ, జయశ్రియం
ప్రతిపేదే ॥4.41॥
వాచ్యపరివర్తనమ్
తత్ర కాకుత్స్థేన ద్విషాం
నారాచదుర్దినం విషహ్య,
సన్మఙ్గలస్నాతేన ఇవ,
జయశ్రీః ప్రతిపేదే ॥
సరలార్థః
తత్ర రఘుః తథావిధి రిపు-శరధారాభిః అభిషిక్తో భూత్వా పశ్చాత్ విజయలక్ష్మీ చ లేభే, యథా కశ్చిత్
ప్రాక్ తీర్థసలిలధారాభిః అభిషిక్తో భూత్వా పశ్చాత్ రాజ్యలక్ష్మీం పరిగృహ్ణాతి ॥
తాత్పర్యమ్
కాకుత్స్ఠవంశీయుడైన రఘువు అక్కడ
(మహేంద్రపర్వతముపై) - శుభకర్మ నిమిత్తము స్నానము చేసిన వాడి వలె - శత్రువుల
కురిపించిన బాణవర్షమును తట్టుకొని – జయలక్ష్మిని పొందాడు.
(శత్రువులు కురిపించిన బాణవర్షంలో స్నానం
చేసి విజయాన్ని సాధించాడు. ఏదైనా మంగళకార్యం చేయాలనుకున్నవారు స్నానం చేస్తారు కదా,
అలాగ.)
No comments:
Post a Comment