శ్లోకః
అమోచ్యమశ్వం యది మన్యసే ప్రభో తతః సమాప్తే విధినైవ కర్మణి ।
అజస్రదీక్షాప్రయతః స మద్గురుః క్రతోరశేషేణ ఫలేన యుజ్యతామ్॥3.65॥
పదవిభాగః
అమోచ్యమ్ అశ్వం యది మన్యసే ప్రభో తతః సమాప్తే విధినా ఏవ కర్మణి । అజస్ర-దీక్షా-ప్రయతః సః మత్-గురుః క్రతో అశేషేణ ఫలేన యుజ్యతామ్ ॥
అన్వయః
ప్రభో! యది (త్వమ్) అశ్వం అమోచ్యం మన్యసే తతః (తర్హి) (త్వయా) అజస్రదీక్షాప్రయతః సః మద్గురుః విధినా ఏవ కర్మణి సమాప్తే (సతి) క్రతోః అశేషేణ ఫలేన యుజ్యతామ్ ॥3.65॥
వాచ్యపరివర్తనం
హేప్రభో! యది త్వయా అశ్వః అమోచ్యః మన్యతే, తతః అజస్రదీక్షాప్రవతేన మద్గురుణా… యుజ్యతామ్ ॥
సరలార్థః
హే ఇంద్ర, యది అశ్వప్రత్యర్పణం నైవ బుధ్యసే తర్హి యథా మే పితా ఇమమశ్వం వినా అపి అస్య అశ్వమేధయజ్ఞస్య సంపూర్ణం ఫలం లభేత తథా విధీయతామ్, ఇతి కృతే ద్వయోఽరేవ కార్యసిద్ధిః భవేత్ ॥
తాత్పర్యమ్
(ఇంద్రుడితో
రఘువు), “ఓ దేవా, ఈ గుఱ్ఱము విడువతగదని
నీవు భావించినట్లైతే, ఎల్లప్పుడూ (యజ్ఞ)దీక్షాతత్పరుడై ఉండే నా తండ్రికి శాస్త్రోక్తంగా యజ్ఞపరిసమాప్తి వలన కలిగే
సంపూర్ణమైన ఫలితాన్ని కలిగించుము.”
No comments:
Post a Comment