శ్లోకః
యథా చ వృత్తాన్తమిమం సదోగతస్త్రిలోచనైకాంశతయా దురాసదః ।
తవైవ సన్దేశహరాద్విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్॥3.66॥
పదవిభాగః
యథా చ వృత్తాన్తమ్ ఇమం సదః-గతః త్రిలోచన-ఏక-అంశతయా దురాసదః । తవ ఏవ సన్దేశహరాత్ విశాంపతిః శృణోతి లోకేశ తథా విధీయతామ్ ॥
అన్వయః
సదోతః త్రిలోచనైకాంశతయా దురాసదః విశాంపతిః (దిలీపః) యథా తవ ఏవ సన్దేశహరాత్ ఇమం వృత్తాన్తం శృణోతి, లోకేశ(త్వయా) తథా చ విధీయతామ్ ॥3.66॥
వాచ్యపరివర్తనం
సదోగతేన త్రిలోచనైకాంశతయా దురాసదేన విశాంపత్యా యథా తవ ఏవ సన్దేశహరాత్ అయం వృత్తాన్తః శ్రూయతే, హే లోకేశ, త్వం తథా చ విధేహి ॥
సరలార్థః
పితా మే దిలీపః యజ్ఞదీక్షితతయా అష్టమూర్తేః శివస్య యజమానమూర్తిరూపేణ స్థితిం కరోతి, అధునా తత్సమీపే అన్యః కోఽపి గన్తుం న శక్నోతి, అతః తవైవ చరో గత్వా మమ పిత్రే సర్వమిమం చరిత్రం కథయతు ఇతి మే త్వయి విజ్ఞప్తిః ॥
తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో)
“దిలీపుడు యాగసభలో (లేక రాజసభలో) ఉన్నవాడు, మూడు కన్నుల దేవుడైన శివుడి అంశ అయినందున సమీపించుటకు
వీలు కాని వాడు. అందుచేత నీయొక్క దూతతో ఈ సమాచారాన్ని ఆయన చెవిన
వేయవలసినది.”
[కేశవపంతుల
వారి వ్యాఖ్య నుంచి: “భూతార్కచన్ద్రయజ్వానో మూర్తయోష్టౌ ప్రకీర్తితాః”
– పృథివి, జలము, తేజస్సు,
వాయువు, ఆకాశము, సూర్యుడు,
చంద్రుడు, యజ్వ (యాగదీక్షితుడు);
ఇవి శివుని అష్టమూర్తులు, ఇందులో దిలీపుడు యజ్వ
కనుక త్రిలోచనుని యొక అంశగా చెప్పబడెనని గ్రహింపవలయును.”]
No comments:
Post a Comment